The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
HOW TO OVERCOME THE PROBLEM OF IRREGULAR PERIODS IN WOMEN - PAPAIAH FRUITS GIVES BETTER SOLUTION THAN ALL - TRY IT
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను ఎలా నివారించాలి?
అందుకు పచ్చిబొప్పాయిని క్రమంగా తింటుండాలి.ఇంది నేరుగా యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యూట్రస్ కు రక్త ప్రసరణను అందిస్తుంది. అదే విధంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను సమస్యను కూడా నివారిస్తుంది.
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, మెనుస్ట్రేషన్ సైకిల్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తహీనత లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమస్యకు ఇది ఒక ఉత్తమ ఆహారం.
క్యారెట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇది ఇర్రెగ్యులర్ మెనుస్ట్రోషన్ సైకిల్ ను సమస్యను నివారిస్తుంది. కాబట్టి, క్యారెట్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
సోంపు ఈస్ట్రోజ్ న్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇదిస్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది మరియు రెగ్యులర్ పీరియడ్స్ కు సహాయపడుతుంది
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, మెనుస్ట్రేషన్ సైకిల్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తహీనత లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమస్యకు ఇది ఒక ఉత్తమ ఆహారం.
క్యారెట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇది ఇర్రెగ్యులర్ మెనుస్ట్రోషన్ సైకిల్ ను సమస్యను నివారిస్తుంది. కాబట్టి, క్యారెట్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
నువ్వుల్లో అధికంగా నూనెకంటెంట్ ఉంటుంది. ఇది హార్మోనుల ఉత్పత్తి చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తగ్గిస్తుంది, పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ఇది స్వీట్ డిష్ లీ మదా గార్నిష్ చేసి తీసుకోవచ్చు.
సోంపు ఈస్ట్రోజ్ న్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇదిస్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేస్తుంది మరియు రెగ్యులర్ పీరియడ్స్ కు సహాయపడుతుంది
SKIN CARE WITH ORANGE PEAL - DRY IT AND MAKE POWDER - USE IT FOR ATTAINING GLAMOUR SKIN
ఆరెంజ్ పీల్ మిల్క్ పేస్ట్: ఆరెంజ్ తొక్కను బాగా ఎండబెట్టి మెత్తగా పౌడర్ చేసి, దానికి పాలు మిక్స్ చేసి బాగా మెత్తగా పేస్ట్ తాయరు చేసి ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. మరియు శరీరంలో ఏ ఇతర బాగాలు నలుపుగా మారిన ప్రదేశం(మెడ, మోచేతులు, మోకాళ్ళు, వేళ్ళ) కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే అక్కడ కూడా ఈ పేస్ట్ ను అప్లై చేసి అరగంట అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని లేదాచల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్క సున్నిత చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
టమోటో గుజ్జు: టమోటో చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు . మరియు ఇది స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్. మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే టమోటో గుజ్జును ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది బాగా అరే వరకూ అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది సున్నిత చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి టమోటో గుజ్జును ప్రతి రోజూ అప్లై చేయవచ్చు.
టమోటో గుజ్జు: టమోటో చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు . మరియు ఇది స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్. మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే టమోటో గుజ్జును ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది బాగా అరే వరకూ అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది సున్నిత చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి టమోటో గుజ్జును ప్రతి రోజూ అప్లై చేయవచ్చు.
108 HOLES DIG BY LORD SRI RAMA IN VANAVASAM - TODAY NAMED AS RAMAGUNDAM ANDHRA PRADESH INDIA
శ్రీరాముడు అరణ్యవాసంలో 108 గుండాలు తవ్విన ప్రాతం ....
అరణ్యవాసంలోభాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి
గోదావరి తీరం వెంట వస్తూ అలసిపోయి ఈ గుట్ట ప్రాంతంలో
సేదదీరాడు. ఈప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజుల పాటు
నివాసముండి, నీటి కోసం 108 గుంటలు తవ్వాడు. ఈ గుంటలే
నేటి గుండాలు! అలా వీటికి రాముడి గుండాలు అనే పేరొచ్చింది.
దీని ఆధారంగానే సింగరేణి బొగ్గుగనులు విస్తరించిన ఈ
ప్రాంతానికి రామగుండం అనే పేరొచ్చిందని చెబుతారు.కొండపై
సుమారు 30ఎకరాల విస్తీర్ణంగల చదునైన ప్రదేశం ఉంది.
కరీంనగర్జిల్లాలోని రామగుండంలో ఉన్న ఈ రాముడి గుండాలు
ప్రకతి రమణీయప్రదేశం. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లే దారిలో
రామగుండం బీ పవర్హౌజ్ గడ్డ వద్ద (తహశీల్ కార్యాలయం) దిగి,
ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు.
వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్వరకు)
సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి ఈగుతూ
కిందకు దూకుతుంది. గుట్టపై గల బండ కొన్నిచోట్ల మెత్తటి
శిలాపదార్థంతో ఉండడం వల్లే ఈ గుండాలు ఏర్పడ్డాయని
భావిస్తున్నారు. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం
(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం(గుండం)లోంచి
బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు
అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే
ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 108 గుండాలను జీడిగుండం,
పాలగుండం, నేతి గుండం, అమతగుండం, మోక్షగుండం,
కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం,
యమగుండం.. అనే పేర్లతో పిలుస్తారు. సంరక్షణ లేక కొన్ని
గుండాలు దెబ్బతిన్నా మిగిలినవి మాత్రం కనువిందు చేస్తాయి.
ఇంకా రాముని పాదాలు, శంఖు చక్రం, శ్రీరామచంద్రమూర్తి,
గాయత్రి, భైరవస్వామి, శ్రీ సంతోషిమాత, వేంకటేశ్వర ఆలయాలు,
బోగందాని మఠం, మునులు తపస్సు చేసినట్లుగా భావించే
లోయలు ఇక్కడి దర్శనీయ స్థలాలు. గుట్టపై నుంచి చూస్తే
గోదావరినది, పంటపొలాలు, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల
దశ్యాలు కట్టిపడేస్తాయి.
అరణ్యవాసంలోభాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి
గోదావరి తీరం వెంట వస్తూ అలసిపోయి ఈ గుట్ట ప్రాంతంలో
సేదదీరాడు. ఈప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజుల పాటు
నివాసముండి, నీటి కోసం 108 గుంటలు తవ్వాడు. ఈ గుంటలే
నేటి గుండాలు! అలా వీటికి రాముడి గుండాలు అనే పేరొచ్చింది.
దీని ఆధారంగానే సింగరేణి బొగ్గుగనులు విస్తరించిన ఈ
ప్రాంతానికి రామగుండం అనే పేరొచ్చిందని చెబుతారు.కొండపై
సుమారు 30ఎకరాల విస్తీర్ణంగల చదునైన ప్రదేశం ఉంది.
కరీంనగర్జిల్లాలోని రామగుండంలో ఉన్న ఈ రాముడి గుండాలు
ప్రకతి రమణీయప్రదేశం. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లే దారిలో
రామగుండం బీ పవర్హౌజ్ గడ్డ వద్ద (తహశీల్ కార్యాలయం) దిగి,
ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు.
వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్వరకు)
సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి ఈగుతూ
కిందకు దూకుతుంది. గుట్టపై గల బండ కొన్నిచోట్ల మెత్తటి
శిలాపదార్థంతో ఉండడం వల్లే ఈ గుండాలు ఏర్పడ్డాయని
భావిస్తున్నారు. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం
(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం(గుండం)లోంచి
బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు
అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే
ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 108 గుండాలను జీడిగుండం,
పాలగుండం, నేతి గుండం, అమతగుండం, మోక్షగుండం,
కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం,
యమగుండం.. అనే పేర్లతో పిలుస్తారు. సంరక్షణ లేక కొన్ని
గుండాలు దెబ్బతిన్నా మిగిలినవి మాత్రం కనువిందు చేస్తాయి.
ఇంకా రాముని పాదాలు, శంఖు చక్రం, శ్రీరామచంద్రమూర్తి,
గాయత్రి, భైరవస్వామి, శ్రీ సంతోషిమాత, వేంకటేశ్వర ఆలయాలు,
బోగందాని మఠం, మునులు తపస్సు చేసినట్లుగా భావించే
లోయలు ఇక్కడి దర్శనీయ స్థలాలు. గుట్టపై నుంచి చూస్తే
గోదావరినది, పంటపొలాలు, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల
దశ్యాలు కట్టిపడేస్తాయి.
GODAVARI PUSHKARALU 2015 SPECIAL ARTICLE - PUSHKARA MANTRAM TO BE PERFORMED WHILE PUSHKARA SNANAM
పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం.
పరమ శివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది. ఆ కృచ్చ నాకు ఆకలి వేస్తోంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది. అడిగితే ఆయన అన్నారు.. పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టు కోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరకి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటకి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది. కాని పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా "
అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వచ్చారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి...
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా"
(పుష్కర స్నానం చేసేముందు గుప్పెడు మట్టి తీసుకుని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానమాచరించాలి).
Subscribe to:
Posts (Atom)