The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
WHAT IS BHAKTHI - IMPORTANCE OF BHAKTHI IN OUR DAILY LIFE
భక్తి వలన కలుగు ప్రయోజనము ఏమి ?
ప్రపంచంలో ప్రతి కష్టమనకు కారణం ప్రేమ అలాగే ప్రపంచ శాంతికి ప్రేమే కారణం కాగలదు , మనిషి ఒక వ్యక్తి మీద తన కుటుంభం మీద లేదా వస్తువు మీద , మతం మీద , డబ్బు మీద మొదలైన వాటిపై విపరీతమైన ప్రేమ పెంచుకుని అవియే లోకంగా బ్రతుకుతూ వాటి కోసం ఏ మోసనికైన , ఏ దారుణానికైనా సిద్దపడుతున్నాడు, ఆలోచిస్తే వీటికి మూలం ప్రేమే , ప్రేమలు అనేకం, రాక్షశ ప్రేమయే వ్యామోహము,భగవంతుని మీద ప్రేమయే భక్తి సహజంగా ప్రతీ జీవిలోను ఈ ప్రేమ గుణం ఉంటుంది, కాని మన ఈ ప్రేమని భగవంతునికి అంకితం చేస్తే ప్రపంచ శాంతి కాగలదు ఏ విధముగాననగా చెట్టుకు నీరు మనము వెళ్ళులో పోస్తే చాలు కొమ్మలకు ,ఆకులకు అదే చేరవేస్తుంది మనము ప్రత్యేకంగా చెట్టుకు కొమ్మకు నీరు పోయవలిసిన అవసరంలేదు, అలాగే మన ప్రేమను (భక్తిని) భగవంతునిపైన కేంద్రకరిస్తే మనము చేసే ప్రతి పనిలోనూ ,ప్రతీ జీవిలోనూ మనము భగవంతునిని చూస్తాం.ఈ విధముగా ఎప్పుడైతే మనము భగవంతుని చూస్తామో, మనలోని స్వార్థం , ఈర్ష్య భావం, హింసాత్మక భావం మొదలైన కల్మష గుణాలన్నీ మనము నెమ్మదిగా కోల్పోతాము అప్పుడు మనం అందరితో సత్సంభంధంతో మెలుగుతాం, ప్రతి ఒక్కరు ఈవిధముగా జీవిస్తే అందరకీ శాంతి లభిస్తుందని దీనివలన ప్రపంచ శాంతి కలుగుతుందని , భాగావాతంలో చెప్పబడి ఉంది , ఈ విషయాన్నీస్వయానా శ్రీ చైతన్య మహాప్రభువు(శ్రీ మహావిష్ణు అవతారం ) తన శిష్యులకు బోధించాడు
ప్రపంచంలో ప్రతి కష్టమనకు కారణం ప్రేమ అలాగే ప్రపంచ శాంతికి ప్రేమే కారణం కాగలదు , మనిషి ఒక వ్యక్తి మీద తన కుటుంభం మీద లేదా వస్తువు మీద , మతం మీద , డబ్బు మీద మొదలైన వాటిపై విపరీతమైన ప్రేమ పెంచుకుని అవియే లోకంగా బ్రతుకుతూ వాటి కోసం ఏ మోసనికైన , ఏ దారుణానికైనా సిద్దపడుతున్నాడు, ఆలోచిస్తే వీటికి మూలం ప్రేమే , ప్రేమలు అనేకం, రాక్షశ ప్రేమయే వ్యామోహము,భగవంతుని మీద ప్రేమయే భక్తి సహజంగా ప్రతీ జీవిలోను ఈ ప్రేమ గుణం ఉంటుంది, కాని మన ఈ ప్రేమని భగవంతునికి అంకితం చేస్తే ప్రపంచ శాంతి కాగలదు ఏ విధముగాననగా చెట్టుకు నీరు మనము వెళ్ళులో పోస్తే చాలు కొమ్మలకు ,ఆకులకు అదే చేరవేస్తుంది మనము ప్రత్యేకంగా చెట్టుకు కొమ్మకు నీరు పోయవలిసిన అవసరంలేదు, అలాగే మన ప్రేమను (భక్తిని) భగవంతునిపైన కేంద్రకరిస్తే మనము చేసే ప్రతి పనిలోనూ ,ప్రతీ జీవిలోనూ మనము భగవంతునిని చూస్తాం.ఈ విధముగా ఎప్పుడైతే మనము భగవంతుని చూస్తామో, మనలోని స్వార్థం , ఈర్ష్య భావం, హింసాత్మక భావం మొదలైన కల్మష గుణాలన్నీ మనము నెమ్మదిగా కోల్పోతాము అప్పుడు మనం అందరితో సత్సంభంధంతో మెలుగుతాం, ప్రతి ఒక్కరు ఈవిధముగా జీవిస్తే అందరకీ శాంతి లభిస్తుందని దీనివలన ప్రపంచ శాంతి కలుగుతుందని , భాగావాతంలో చెప్పబడి ఉంది , ఈ విషయాన్నీస్వయానా శ్రీ చైతన్య మహాప్రభువు(శ్రీ మహావిష్ణు అవతారం ) తన శిష్యులకు బోధించాడు
TELUGU PURANA STORY ABOUT THE IMPORTANCE OF PUJA OF LORD SRI KRISHNA IN KARTHIKAMASAM
శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.
అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.
పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.
కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి. అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది. పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు. కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
Subscribe to:
Posts (Atom)