The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
TELUGU MORAL STORY OF TWO FRIENDS - MONKEY AND THE FOX
ఒక అడవిలో ఒక నక్క ఒక కోతి స్నేహంచేసాయి.
ఒక రోజు కోతి నక్కతో " మిత్రమా ! నీవు పూర్వజన్మలో ఏమి పాపము చేసావో కాని ఈ జన్మలో చచ్చిన శవాలను ఆహారముగా తినే గతి పట్టింది " అన్నది.
.
అప్పుడు ఆ నక్క కు పూర్వ జన్మస్మృతి కలిగినది " మిత్రమా ! నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడికి కొంత ధనము ఇస్తానని ఇవ్వకుండా ఎగ వేసాను. దానికి ఫలితంగా ఈ జన్మలో నాకు చచ్చిన శవాలను అహారంగా తినే గతి పట్టింది " అన్నది.
.
ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన ఇటువంటి జన్మ లభిస్తుంది
TAKE TULASI TO OVER COME COLD COUGH INFECTIONS ALLERGIES KIDNEY STONE PROBLEMS ETC
తులసి తినాల్సిందే!
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా..
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా..
కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి. అసలు తులసి ఎలాంటి అనారోగ్యాల్ని దూరం చేస్తుందంటే..
తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.
* ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి.. అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.
* తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.
* తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.
JAPA VIDHANALU - TYPES OF USAGE OF JAPAMALA
జప విధానాలు
భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.
గాఢమైన భక్తితో , సమాహిత చిత్తంతో భగవదంశకు ప్రతీకగావున్న మంత్రాన్నిగానీ , ఇష్టదైవం యొక్క నామా న్నికానీ సదామనస్సులో విడువక స్మరించడమే’ జపము’ . భగవన్నామాలూ, మత్రాలు మహాశక్తి వంతాలు.అవి మానవులలోని దివ్యశక్తిని మేల్కొలిపి , మనస్సులను పవిత్ర పరచే మహిమగలవి. ' జ ' కారో జనం వినాశనం ' ప ' కారో పాప నాశనం . జప పదములోని జకారము చావు పుట్టుకలను నశింప జేస్తుంది . పకారము పాపములను పరిహారం చేస్తుంది .జపానికి అంత మహిమ ఉంది. జపం చేయను కొందరు వారి గురువుల వద్ద మంత్రోపదేశం పొందుతారు. మరికొందరు వారిం ఇష్టదైవనామాన్నికానీ , విశ్వాసమున్న మంత్రా న్నిగానీ నిరంతరం జపిస్తూ ఉంటారు. చాలామంది మంత్రరాజమైన గాయత్రీ మంత్రాన్ని నిరంతరం జపించ డం జరుగు తుంటుంది. మరికొందరు ప్రతినిత్యం ఒక నిర్ధిష్ట సమయంలో మంత్రాన్ని 108 మార్లు జపించడమూ జరుగు తుంటుంది.
ఎనిమిది వత్సరాల బాలుడైన ధృవుడు నారద మహర్షి బోధించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మంత్రాన్ని జపించి , సాక్షాత్ పరమాత్మ ఐన మహావిష్ణువును దర్శించాడు . బాల ప్రహ్లాదుడు " ఓం నమో నారాయ ణాయ " అనే మత్రాన్ని జపించి విష్ణువును తన అంగరక్షకునిగా చేసుకున్నాడు . ఇహ మృకండు మహర్షి కుమారు డైన మార్కండేయుడు " ఓం నమశ్శి వాయ " అనే శివనామాన్నిజపించి మృత్యుదేవత ఐన యమునే ఎదిరించి చిరాయువైనాడు . ఇలా మంత్ర జప మహిమ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది.
అనేక మంది అనేక విధాలుగా జపాన్ని వారికి వీలైన విధానంలో ఎంచు కుంటుంటారు. ఐతే వివిధ జాతుల, మతాల, దేశాల వారు వారి వారి ఆచారాల ప్రకారం జపానికి పధ్ధతులను నిర్ణయించు కుంటారు. మరి జపవిధా నాలను ఒకమారు వీక్షిద్దాం. హిందూ సాంప్రదాయంలో జపానికీ, జపమా లకూ చాలా ప్రాముఖ్యత ఉంది. జపం అంటే వారి వారి ఇష్ట దైవాల నామాలను పలుకుతుండటం అనుకున్నాం కదా! . ''ఓం నమశ్శివాయ'' , “ ఓం నమోనారాయణాయ”, "ఓం నమో భగవతే వాసుదేవాయ” , ‘ఓం శ్రీ సాయిరాం“ ఇలా వారికి ఇష్టమైన నామాన్ని ఉచ్చరించడం . భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.
ఒక మంత్రాన్నికానీ శ్లోకాన్ని కానీ వేలి కణుపులతో లేదా జపమాల తో గణిస్తూ అను కున్న సంఖ్య పూర్తి చేయ డం ఒక జప విధానం. దేవుడి నామస్మరణ చేస్తూ , గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ సంఖ్యకోసం జపమా లను ఉపయోగిస్తాం. పూజల్లో జపమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా జపమాలలో 108 పూసలు ఉంటాయి. బౌద్ధుల జపమాలలోనూ 108 పూసలు, జపాన్ దేశస్తుల జపమాలలో 112 పూసలు, జైనుల జపమాలలో 111ముత్యాలుంటాయి. బర్మా, భారత దేశాల్లో 108 పూసల జపమాలనే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఈ సంఖ్యని పరమ పవిత్రమైంది గా భావిస్తారు . జపాన్లోచనిపోయిన వారి కర్మకాండలు జరిపించేప్పుడు 108 దీపాలను వెలిగిచి,108 రూపాయలు దానంచేస్తారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి. టిబెట్టు బౌద్ధుల 'కహగ్పూర్'లో 108 పంక్తులతో లిఖించి ఉంటుంది. పెకింగ్ లో ప్రకాశ వంతంగా కనిపిచే చైనీస్ వైట్ హౌజ్ లో 108 స్తంభాలు ఉన్నాయి.
కొందరు 108 ధాన్యపు గింజలను ఒక చిన్న పాత్రలోఉంచి, మరో చిన్న ఖాళీ పాత్రను ఇంకో చేతిలో ఉంచుకుని ఒక్కో మంత్ర జపం పూర్తికాగానే ,లేదా ఒక్కో ప్రదక్షిణ పూరికాగానే ఒక్కోగింజను రెండో పాత్రలో వేస్తారు. అలా మంత్రాలు, లేదా ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. కానీ వీటికంటే జపమాల సాయంతోమంత్రోచ్చారణ లేదా ప్రదక్షిణలు చేయడం సులభం కానీ ఎంపిక వారి వీలును అవకాశాన్ని బట్టి నిర్ణ యించు కోడం జరుగుతుంటుంది.
భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.
గాఢమైన భక్తితో , సమాహిత చిత్తంతో భగవదంశకు ప్రతీకగావున్న మంత్రాన్నిగానీ , ఇష్టదైవం యొక్క నామా న్నికానీ సదామనస్సులో విడువక స్మరించడమే’ జపము’ . భగవన్నామాలూ, మత్రాలు మహాశక్తి వంతాలు.అవి మానవులలోని దివ్యశక్తిని మేల్కొలిపి , మనస్సులను పవిత్ర పరచే మహిమగలవి. ' జ ' కారో జనం వినాశనం ' ప ' కారో పాప నాశనం . జప పదములోని జకారము చావు పుట్టుకలను నశింప జేస్తుంది . పకారము పాపములను పరిహారం చేస్తుంది .జపానికి అంత మహిమ ఉంది. జపం చేయను కొందరు వారి గురువుల వద్ద మంత్రోపదేశం పొందుతారు. మరికొందరు వారిం ఇష్టదైవనామాన్నికానీ , విశ్వాసమున్న మంత్రా న్నిగానీ నిరంతరం జపిస్తూ ఉంటారు. చాలామంది మంత్రరాజమైన గాయత్రీ మంత్రాన్ని నిరంతరం జపించ డం జరుగు తుంటుంది. మరికొందరు ప్రతినిత్యం ఒక నిర్ధిష్ట సమయంలో మంత్రాన్ని 108 మార్లు జపించడమూ జరుగు తుంటుంది.
ఎనిమిది వత్సరాల బాలుడైన ధృవుడు నారద మహర్షి బోధించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మంత్రాన్ని జపించి , సాక్షాత్ పరమాత్మ ఐన మహావిష్ణువును దర్శించాడు . బాల ప్రహ్లాదుడు " ఓం నమో నారాయ ణాయ " అనే మత్రాన్ని జపించి విష్ణువును తన అంగరక్షకునిగా చేసుకున్నాడు . ఇహ మృకండు మహర్షి కుమారు డైన మార్కండేయుడు " ఓం నమశ్శి వాయ " అనే శివనామాన్నిజపించి మృత్యుదేవత ఐన యమునే ఎదిరించి చిరాయువైనాడు . ఇలా మంత్ర జప మహిమ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది.
అనేక మంది అనేక విధాలుగా జపాన్ని వారికి వీలైన విధానంలో ఎంచు కుంటుంటారు. ఐతే వివిధ జాతుల, మతాల, దేశాల వారు వారి వారి ఆచారాల ప్రకారం జపానికి పధ్ధతులను నిర్ణయించు కుంటారు. మరి జపవిధా నాలను ఒకమారు వీక్షిద్దాం. హిందూ సాంప్రదాయంలో జపానికీ, జపమా లకూ చాలా ప్రాముఖ్యత ఉంది. జపం అంటే వారి వారి ఇష్ట దైవాల నామాలను పలుకుతుండటం అనుకున్నాం కదా! . ''ఓం నమశ్శివాయ'' , “ ఓం నమోనారాయణాయ”, "ఓం నమో భగవతే వాసుదేవాయ” , ‘ఓం శ్రీ సాయిరాం“ ఇలా వారికి ఇష్టమైన నామాన్ని ఉచ్చరించడం . భగవంతునిపై మనసు నిల్పి బయటి విషయాలేవీ లోనికి దూరకుండా ఏకాగ్రతగా భగవ న్నామాన్ని ఉచ్చరించే ప్రయత్నమే జపం అనికూడా అనవచ్చు . ఒకే నామాన్ని పదే పదే ఉచ్చరించటమే జపం . ఒకే నామాన్ని జపించడం వల్ల ఆదైవరూపం మనస్సులో నిల్పే అవకాశం లభ్యమవు తుంది.
ఒక మంత్రాన్నికానీ శ్లోకాన్ని కానీ వేలి కణుపులతో లేదా జపమాల తో గణిస్తూ అను కున్న సంఖ్య పూర్తి చేయ డం ఒక జప విధానం. దేవుడి నామస్మరణ చేస్తూ , గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ సంఖ్యకోసం జపమా లను ఉపయోగిస్తాం. పూజల్లో జపమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా జపమాలలో 108 పూసలు ఉంటాయి. బౌద్ధుల జపమాలలోనూ 108 పూసలు, జపాన్ దేశస్తుల జపమాలలో 112 పూసలు, జైనుల జపమాలలో 111ముత్యాలుంటాయి. బర్మా, భారత దేశాల్లో 108 పూసల జపమాలనే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఈ సంఖ్యని పరమ పవిత్రమైంది గా భావిస్తారు . జపాన్లోచనిపోయిన వారి కర్మకాండలు జరిపించేప్పుడు 108 దీపాలను వెలిగిచి,108 రూపాయలు దానంచేస్తారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి. టిబెట్టు బౌద్ధుల 'కహగ్పూర్'లో 108 పంక్తులతో లిఖించి ఉంటుంది. పెకింగ్ లో ప్రకాశ వంతంగా కనిపిచే చైనీస్ వైట్ హౌజ్ లో 108 స్తంభాలు ఉన్నాయి.
కొందరు 108 ధాన్యపు గింజలను ఒక చిన్న పాత్రలోఉంచి, మరో చిన్న ఖాళీ పాత్రను ఇంకో చేతిలో ఉంచుకుని ఒక్కో మంత్ర జపం పూర్తికాగానే ,లేదా ఒక్కో ప్రదక్షిణ పూరికాగానే ఒక్కోగింజను రెండో పాత్రలో వేస్తారు. అలా మంత్రాలు, లేదా ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. కానీ వీటికంటే జపమాల సాయంతోమంత్రోచ్చారణ లేదా ప్రదక్షిణలు చేయడం సులభం కానీ ఎంపిక వారి వీలును అవకాశాన్ని బట్టి నిర్ణ యించు కోడం జరుగుతుంటుంది.
MIX LIME JUICE WITH PAPAYA FRUIT GIVES MORE HEALTH - BOPPAYA FRUIT HEALTH BENEFITS IN TELUGU
హెల్తీ ఫ్రూట్స్ లో బొప్పాయి ఒకటి. బొప్పాయిని నేరుగా అలాగే తీసుకొనే కంటే కొద్ది నిమ్మరసం మిక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి . మూడు చెంచాల బొప్పాయి జ్యూస్ లో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూప్ మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.బొప్పాయి, నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మన శరీరంలో వివిధ అవయావాల మీద ప్రత్యేకంగా పనిచేయడంతో పాటు, వాటి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఈ రెండి మిశ్రమం శరీరంలో కొన్ని ఎలిమెంట్స్ ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ లో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
1. హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో రెండింటిలో విటమిన్ సి, బి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. బ్లడ్ ఫ్యాట్ లెవల్స్ ను నివారిస్తుంది . ముఖ్యంగా హార్ట్ కు సంబంధించిన అథిరోస్కెలోరిస్ మరియు కార్డియో వ్యాస్కులర్ డీస్ లను నివారిస్తుంది
2. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయి జ్యూస్ మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్, మినిరల్స్, ఫొల్లెట్, పొటాషియం, మొదలగునవి అధికంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి స్ట్రాంగ్ గా పెరుగుతుంది.
3. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్స్ పేగుల్లో హెల్తీ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది . ఎసిడిటి లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
4. క్యాన్సర్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాబినేషన్ డ్రింక్ క్యాన్సర్ కణాల మీద పోరాడుతుంది . క్యాన్సర్ నివారిస్తుంది . ముఖ్యంగా కోలన్ , ప్రొస్టేట్, మరియు బ్లడ్ క్యాన్సర్ లను నివారిస్తుంది . ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో చలనంలేని కణాలను తొలగిస్తుంది.
5.ఆర్థరైటిస్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు వాపు తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్, తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
6. కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ హెల్తీ డ్రింక్ కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఈ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే విటిమిన్ ఎ మరియు విటమిన్ సిలు ఆప్టిక్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
7. ఒత్తిడి తగ్గిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్ సి అధికంగా ుంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించడానికి అవసరమయ్యే హార్మోనుల ఉత్పత్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
1. హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో రెండింటిలో విటమిన్ సి, బి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. బ్లడ్ ఫ్యాట్ లెవల్స్ ను నివారిస్తుంది . ముఖ్యంగా హార్ట్ కు సంబంధించిన అథిరోస్కెలోరిస్ మరియు కార్డియో వ్యాస్కులర్ డీస్ లను నివారిస్తుంది
2. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయి జ్యూస్ మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్, మినిరల్స్, ఫొల్లెట్, పొటాషియం, మొదలగునవి అధికంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి స్ట్రాంగ్ గా పెరుగుతుంది.
3. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్స్ పేగుల్లో హెల్తీ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది . ఎసిడిటి లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
4. క్యాన్సర్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాబినేషన్ డ్రింక్ క్యాన్సర్ కణాల మీద పోరాడుతుంది . క్యాన్సర్ నివారిస్తుంది . ముఖ్యంగా కోలన్ , ప్రొస్టేట్, మరియు బ్లడ్ క్యాన్సర్ లను నివారిస్తుంది . ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో చలనంలేని కణాలను తొలగిస్తుంది.
5.ఆర్థరైటిస్ నివారిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు వాపు తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్, తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
6. కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ హెల్తీ డ్రింక్ కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఈ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే విటిమిన్ ఎ మరియు విటమిన్ సిలు ఆప్టిక్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
7. ఒత్తిడి తగ్గిస్తుంది బొప్పాయి మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్ సి అధికంగా ుంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించడానికి అవసరమయ్యే హార్మోనుల ఉత్పత్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
REMOVE UNNECESSARY CALORIES FROM YOUR BODY WITH LIME AND ZINGER COMBINATION JUICE
నిమ్మరసం, అల్లం కాంబినేషన్ లో తయారుచేసే డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అనవసరపు క్యాలరీలను కరిగిస్తుంది. ఈ రెండు పదార్థాల్లో శరీరంలోని కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బాడీ ఫ్యాట్ ను బర్న్ చేసి, అదనపు క్యాలరీలను కరిగించేస్తాయి. నేచురల్ గా బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
జింజర్ లెమన్ టీ తయారీ ఒక కప్పు నీళ్ళను బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి, మూత పెట్టి 5 నిముషాలు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల న్యూట్రీషియన్స్ బాగా గ్రహించబడుతాయి. 5 నిముషాల తర్వాత కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేయాలి. అంతే జింజర్ లెమన్ టీ రెడీ. దీన్ని రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
జింజర్ లెమన్ టీ తయారీ ఒక కప్పు నీళ్ళను బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి, మూత పెట్టి 5 నిముషాలు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల న్యూట్రీషియన్స్ బాగా గ్రహించబడుతాయి. 5 నిముషాల తర్వాత కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేయాలి. అంతే జింజర్ లెమన్ టీ రెడీ. దీన్ని రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
Subscribe to:
Posts (Atom)