ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MRS AVATHARAM


FLOWER TRIANGLE STARS DOTTED LINES RANGOLI ART


BUILDING STAIR CARE FOOT STEPS CORNERS DECORATION RANGOLI ART



WIFE DIVORCE


AMAZING PIX OF LORD SHIVA


YOUR SAREE IS SO WHITE AND BEAUTIFUL


HINDU GOD CREATIVE FREEHAND RANGOLI ART


CONTROL SIR

ఒక సారి దేవుడు స్వర్గలోకంలో ఉన్న భార్య,భర్తలందరిని పిలచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసాడు
దేవుడు: భర్తలందరూ రెండు లైన్ లలో నించోండి.
*ఒకటో లైన్లో భార్య కంట్రోల్లో ఉండేవారు*
*రెండో లైన్లో భార్యను కంట్రోల్లో పెట్టేవారు*
అందరూ ఒకటో లైన్ లోకి వెళ్ళి పోయారు
ఒక్కడు మాత్రం రెండో లైన్లో ఉన్నాడు
దేవుడు: ఆశ్చర్యంగా నువ్వు ఒక్కడివన్నమాట భార్యను కంట్రోల్లో ఉంచేది.
భర్త : ఊరుకోండి సార్..
*మా ఆవిడే చెప్పింది నన్ను ఇక్కడ నుంచోమని .*

BRAHMA YAGNAM


 బ్రహ్మ యజ్ఞం

శ్లో ॥ కర్మ బ్రహ్మొ ధ్బ వం విద్ధి బ్రహ్మాక్షర సముధ్బవమ్ ।
తస్మాత్సర్వ గతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ ॥

విశ్వ శాంతి కొరకు ఫలాపేక్ష రహితంగా బ్రహార్పణంగా చేసే కర్మలన్నీ బ్రహ్మ యజ్ఞాలుగా పేర్కుంటారు. సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా సుఖ శాంతులతో వర్దిల్లాలి, రైతుల్లో సంతోషం నిండాలి, పంటలు పైరులు పచ్చగా కళకళ లాడాలి, అందరు సౌభాగ్యాలతో తులతుగాలి అనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు వరుణ యాగం సహితంగా ఈ బ్రహ్మ యజ్ఞాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

ఈ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నిర్వహిస్తారు. ఐదు రోజుల ఈ బ్రహ్మ యజ్ఞంలో భాగంగా అమ్మవారికి 108 కలశాలతో పవిత్ర జలాలను నింపి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ బ్రహ్మ యజ్ఞం పరిసమాప్తమయ్యేలోపు నాల్గు దిక్కులు మేఘావృతమై వర్షం కురుస్తుంది. నేల తడిసిపోతుంది. ఈ దృశ్యం ప్రతి ఏటా కనిపిస్తుంది. అమ్మవారి మహత్తుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ యజ్ఞంలో భాగంగా జిల్లాలోని పరిసరాల్లో ఉండే 108 పవిత్ర దేవస్థానాల్లో 108 కలశాల్ని స్థాపన చేసి 41 రోజులు ప్రత్యేక పూజలు చేసి యజ్ఞ పూర్ణాహుతి సమయానికి ఆ 108 కలశాల్ని మేళ తాళాలతో ఉరేగింపుగా అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పవిత్ర కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. వర్షాలు పడి దేశం సుభిక్షంగా ఉండాలని ఇంద్ర యాగం, వరుణ యాగం వంటివి చేస్తుంటారు. ఇది పురాణ కాలం నుండి వస్తున్న సంప్రదాయం.

వర్జన్యుడు - అంటే ఇంద్రుడు. మేఘాలు వర్షించడానికి కారకుడు ఇంద్రుడు. కాబట్టి మహేంద్ర యాగం చేస్తే వర్షాలు కురుస్తాయని శాస్త్రం చెబుతున్నది. కానీ ఆ ఇంద్రాది దేవతలంతా జగన్మాత అయిన శ్రీ విజయదుర్గా దేవి రూపాలే కదా ! అందువల్ల అమ్మవారిని పవిత్ర కలశ జలాలతో అభిషేకించి బ్రహార్పణ బుద్ధితో ఈ బ్రహ్మ యజ్ఞాన్ని చేసినట్లైతే ఇంద్రాది దేవతలు సంతృప్తి చెందుతారు. వర్షాభావాన్ని రూపుమాపి భూమిని సస్యశామలం చేస్తారు. ఇదే ఈ బ్రహ్మ యజ్ఞంలోని పరమార్థం.

TRUE ROMANCE


I AM GOVT OFFICER


DIAMOND HEARTS AND CHECKS FLOWERS ART AND BIRDS RANGOLI



ACTOR AS DOCTOR



KOLAM DECORATED WITH MULTI COLOR FLOWERS FORM A BIG CIRCLE HEARTS RANGOLI



PLEASE HELP ME SIR FROM MY WIFE


SUNFLOWER WITH ILLUMINATING DIYA RANGOLI ART



DESIGNER DIYA FLOWERS RANGOLI ART



LITTLE KID STANDING WITH UMBRELLA


ELEPHANTS AMBHARI WITH FLOWERS RANGOLI ART


CASH LOSS


SHANKAM WITH BIRDS THICK LINES RANGOLI ART


ROJA BABU DESIGNER FLOWERS RANGOLI ART


CREATIVE DESIGNER ORANGE GREEN LOTUS FLOWERS RANGOLI ART


HOW ARE U SUBBRAO


LORD VENKATESWARA SWAMY SIGNS THICK LINES KOLAM ART



LORD GANESH THICK CHALK RANGOLI ART


THIRD EYE - FREEHAND LINES RANGOLI ART WITH LOTUS FLOWERS RANGOLI



LORD GANESH FESTIVAL RANGOLI ART COLLECTION



FOUR MAGICAL FLOWERS RANGOLI ART


A ROMANTIC FLOWER WITH BIG MAZE RED COLOR FLOWERS RANGOLI ART



HALF CIRCLES AND HALF CHECKS RANGOLI ART



WE BOTH SAME


AAHA AAHA AAHA


MONEY CANT BUY SOMETHING


THERE ARE SOME THINGS
THAT MONEY CAN'T BUY
LIKE MANNERS, MORALS AND INTEGRITY

BRIEF PARTICULARS OF GODDESS LALITHA THRIPURA SUNDARI AND HER PUJA PARTICULARS


అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి ..!

త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.

01. స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.

బహిర్యాగంతో పూజించబడుతుంది.

02. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

03. పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. దంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే …

పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.

దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.

ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.

మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి ‘పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.

దానికి హయగ్రీవుడు ‘మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే’ అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.

అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.

భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.

అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు ‘కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి ‘ అనే నామం ఏర్పడింది.

అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.

DOTTED CHECKS FLOWERS AND HEARTS RANGOLI ART




DOTTED LITTLE HEARTS AND PUZZLE STAR RANGOLI ART



LORD VIGNESH WITH GLOBAL MEGA STAR RANGOLI ART